google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 అమెరికాలో భోగిపండ్ల సంక్రాంతి పండుగ సంప్రదాయపద్ధంగా జరుపుకున్నారు.ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి.

అమెరికాలో భోగిపండ్ల సంక్రాంతి పండుగ సంప్రదాయపద్ధంగా జరుపుకున్నారు.ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి.

న్యూస్ 21 తెలుగు: అమెరికాలో భోగి పండ్ల సంక్రాంతి పండగను మన తెలుగువారు ఘనంగా జరుపుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని చార్లెట్ లో తన కుమారుడు. అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్ పోతిరెడ్డి సందీప్ రెడ్డి. అండ్ మౌనిక రెడ్డి. కుమార్తెలకు భోగి పండుగ సందర్భంగా భోగి పండ్లతో సంప్రదాయపద్ధంగా. పండుగ జరుపుకోవడం జరిగిందని ఆయన అన్నారు.
 అదేవిధంగా తన కుమార్తె. పవిత్ర రెడ్డి. అండ్ దేవేందర్ రెడ్డి. కుమారులతో  సంప్రదాయ పద్ధతిలో తన సతీమణి సురేఖ రెడ్డి తో పాల్గొని. భోగి పండ్లను పిల్లలకు వేసి ఆశీర్వదించడం జరిగిందన్నారు. మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.ఏ దేశంలో ఉన్న సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని. పట్టణాలలో. ఇతర దేశాల్లో ఉన్న వారు చాలామంది తమ స్వగ్రామాలకు వచ్చి గ్రామంలో అందరితో కలిసి.పండుగ సంప్రదాయాలతో కలిసిమెలిసి సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతున్నదని. రైతులకు పాడిపంటలతో. పసిడిధాన్యాలతో. ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి పండుగని. కొత్త అల్లుళ్లతో. కోడళ్ళతో . మనవల్లు. మనవరాలతో. ప్రతి ఒక్కరు జరుపు కోవలసిన పండుగ సంక్రాంతి నేనని. కులమతాలకతీతంగా.పార్టీలకతీతంగా గ్రామాల్లో అందరూ జరుపుకునే పండుగ. భోగి. సంక్రాంతి. కనుమ. పండుగ అని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments