న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం టీడీపీ అధ్యక్షులు నగిరి భైరవ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలో ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments