గిద్దలూరులో దారుణం, అప్పుడే పుట్టిన శిశువును బకెట్ లో పడవేసి వెళ్లిన బాలింత...

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో అర్ధరాత్రి సమయంలో  ఓ ప్రైవేటు వైద్యశాలకు డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీ.వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోని వాష్ రూమ్ వద్ద డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ.తర్వాత అక్కడే ఉన్న ఓ బకెట్ లో మగ శిశువును వదిలి వెళ్లిపోయింది.తర్వాత శిశు ఏడుస్తున్న శబ్దాలు విని బకెట్ ను ఆస్పత్రి సిబ్బంది పరిశీలించారు.
శిశు ప్రాణులతో ఉండడంతో వెంటనే వేరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సిబ్బంది చికిత్స అందించారు తర్వాత పోలీసులకు సమాచారం. అందించారు.

Post a Comment

0 Comments