వైయస్సార్ కడప జిల్లా. మైదుకూరు నియోజకవర్గం లోని బ్రహ్మం గారి మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ చీకటివారిపల్లె నందు ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సూచనలతో టీడీపీ మండల యువ నాయకులు కానాల మల్లి కార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించారు.
0 Comments