పోరుమామిళ్ల గ్రామానికి చెందిన పోతిరెడ్డి కృష్ణమ్మ గారి కూతురు మాధవి. అల్లుడు పద్మనాభరెడ్డి. అనంతపురం రాఘవేంద్ర ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్. వారు దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి.ఒక లక్ష 116 రూపాయలు ఇచ్చుటకు అంగీకరించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ స్థలంలో నిర్మించబడుతున్న దేవాలయాలు. కైలాసగిరిగా అభివృద్ధి చెందుతుందని దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని. వారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
0 Comments